- సమస్యల పరిష్కారినికై 28వ రోజు కొనసాగిన నిరసన - తెలంగాణ ఆయుష్ వైద్యుల శాంతియుత నిరసన
కొత్తగా మూడు కారిడార్లతో నగర శివారు ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, నిధుల కేటాయింపుపై త్వరలో స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.