శ్రావణ మంగళవార ప్రత్యేక అలంకరణలో ఎల్లమ్మ తల్లి
అమీర్ పేట్,సెప్టెంబర్1(రాజధాని న్యూస్) : శ్రావణ మంగళవారం ను పునస్కరించుకొని బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గోని అమ్మవారిని దర్శించుకున్నారు. 
కామెంట్లు