రాష్ట్రంలో పత్తి, మిర్చి రైతులకు కనీస మద్దతు ధర పెంపు

వచ్చే సీజన్ నుండి పత్తి, మిర్చి పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. కొనుగోలు కేంద్రాలను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో పత్తి, మిర్చి రైతులకు కనీస మద్దతు ధర పెంపు

వీడియో